Chandrababu Naidu

  • Home
  • టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Chandrababu Naidu

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Mar 2,2024 | 11:15

 పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…

టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు గవర్నరు…

తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, పవన్

Feb 28,2024 | 17:02

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…

ఆట పట్ల చిత్తశుద్ధిని వైసిపి కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు :చంద్రబాబు

Feb 27,2024 | 12:12

 హనుమ విహారిని అండగా ఉంటామని హామీ ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్ర క్రికెట్‌ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని… భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన…

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Feb 26,2024 | 20:37

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు…

టిడిపిలో చేరిన కళ్ళం హరినాథ రెడ్డి

Feb 26,2024 | 15:58

ప్రజాశక్తి-బాపట్ల: వైసిపీ సీనియర్‌ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ రెడ్డి సోమవారం టిడిపిలో చేరారు. బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి…

టికెట్‌ వచ్చిందని ఇగోలకు పోవద్దు

Feb 26,2024 | 11:59

జగన్‌ కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి పార్టీ నాయకులతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టికెట్‌ వచ్చిందనే అహంకారం (ఇగో)తో వ్యవహరిస్తే కుదరదని పార్టీ…

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి : చంద్రబాబు 

Feb 21,2024 | 15:57

 చిత్తూరులో వితంతు మహిళ వైసీపీ మూకల దాడి ప్రజాశక్తి-మంగళగిరి : వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందని టిడిపి అధినేత  చంద్రబాబు ఆగ్రహించారు.…

ఫ్యాన్‌ను విసిరేసేందుకు జనం సిద్ధం : టిడిపి అధినేత చంద్రబాబు

Feb 19,2024 | 20:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల…