Chandrababu Naidu

  • Home
  • జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Chandrababu Naidu

జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Feb 7,2024 | 12:22

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10…

వలంటీర్లకు రాజకీయాలొద్దు

Feb 7,2024 | 09:42

-ప్రజలకు మంచి చేసే వారికి సహకరిస్తాం -వైసిపికి సేవ చేస్తే మాత్రం జైలుకు పంపిస్తాం ‘రా… కదిలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:వలంటీర్లకు రాజకీయాలొద్దని…

చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభాస్థలివద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

Feb 5,2024 | 12:45

చింతలపూడి (ఏలూరు) : నేడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రానున్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు ‘రా.. కదలిరా’ కార్యక్రమం…

రాష్ట్రంలో ఊరూరా గూండా రాజ్ : చంద్రబాబు  

Jan 31,2024 | 10:34

వ్యవస్ధలు లేవు, ప్రభుత్వం లేదు. మార్టూరు, క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి ప్రజాశక్తి-అమరావతి :…

సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు

Jan 30,2024 | 14:30

అమరావతి: ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు టిడిపి, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే…

హామీల ఉల్లంఘనల్లో జగన్‌ నేర్పరి

Jan 30,2024 | 08:05

99 శాతం అమలు చేశామనడం బూటకం సొంత చెల్లితోపాటు ప్రజలనూ మోసగించారు మూడు నెలల్లో ఎప్పుడైనా పింఛను తీసుకొనే వెసులుబాటు సామాజిక న్యాయానికి వైసిపి తూట్లు-రా… కదలిరా…

‘రా కదలిరా సభ‘లో కిందపడబోయిన చంద్రబాబు

Jan 29,2024 | 16:36

ప్రజాశక్తి- రాజమండ్రి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రిలో  రా కదలిరా సభలో  స్టేజీపై నుండి  కింద పడబోయాడు. అయితే  అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది…

సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

Jan 29,2024 | 16:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…

వైసీపీ వల్ల నష్టపోయిన ప్రతీ వ్యక్తి టీడీపీ స్టార్‌ క్యాంపెయినరే: చంద్రబాబు

Jan 28,2024 | 21:49

ఆంధ్రప్రదేశ్‌ :ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని…