‘అది’ తప్ప మోదీ చేసిందేమీ లేదు : సిఎం స్టాలిన్
చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…
చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
దాదాపు మూడున్నరేళ్ల తర్వాత విద్యార్థి ఉద్యమ ఒత్తిడి మేరకు మార్చి 22న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో…
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ -2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపరమైన…
ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట చేసి బిజెపి ఓటుబ్యాంకు అపారంగా పెంచారన్న ప్రచారం చూస్తున్నదే. అయితే పాలకపక్షం పాచికలు అంతటితో ఆగడం లేదు. మోడీ…
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం… బిజెపి నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. మండల్ రాజకీయాలను…
ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించాయన్న కారణంతో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ల రద్దుల పర్వం కొనసాగుతూనే…
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని చాప కింద…
Hate Speech: విద్వేష జాడ్యం
ఎన్నికల వేళ బరితెగిస్తున్న బిజెపి నేతలు న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బిజెపి విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలను ముమ్మరం చేస్తోంది. ప్రధాన మంత్రి దగ్గర నుండి…