పాముకాటుతో రైతు సంఘం నాయకుడు మృతి
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…
ప్రజాశక్తి-యంత్రాంగం : పింఛన్ల పంపిణీలో గురువారం విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మండుటెండల్లో పెన్షన్ కోసం వెళ్లి వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.…
ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల్ని హతమార్చడంలో ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్కౌంటర్ల పేరుతో 200…
ప్రజాశక్తి-చోడవరం(అనకాపల్లి) : చోడవరం మండలంలోని గోవాడ గ్రామం వద్ద గల శారదానది వంతెన దిగువన నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా, మరోకరు చావు నుంచి బయట…
ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో భవనం కూలిపోవడంతో జీన్స్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జీన్స్ ఫ్యాక్టరీకి చెందిన…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశంజిల్లా) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దదోర్నాల మండలంలోని…
గాజా : భూ, సముద్రం, వాయుమార్గాల ద్వారా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ వరుసగా 150వ రోజుకి చేరుకుంది. ఇప్పటికీ ఆక్రమణ దళాలు పాలస్తీనా పౌరులపై…
మూడుకు చేరినమృతుల సంఖ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియా తీవ్రత కొనసాగుతోంది. ప్రభుతాస్పత్రిలో రైలుపేట వాసి మహ్మద్ ఇక్బాల్ (38) శుక్రవారం వేకువజామున మృతి…
ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని…