2న కేజ్రీవాల్ను కస్టడీకి అప్పగించండి : ప్రత్యేక కోర్టులో ఇడి పిటీషన్
న్యూఢిల్లీ : మధ్యంతర బెయిల్ ముగిసిన తరువాత అంటే జూన్ 2న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టులో…
న్యూఢిల్లీ : మధ్యంతర బెయిల్ ముగిసిన తరువాత అంటే జూన్ 2న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టులో…
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్థులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్ ఐఎఎస్…
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్…
ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తనను సిబిఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను రౌస్ ఎవెన్యూ కోర్టు…
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కేరళ హైకోర్టు ఆదేశం తిరువనంతపురం : పతనాంతిట్ట లోక్సభ నియోజకవర్గం నుండి ఎల్డిఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్…
తమిళనాడు మాజీ మంత్రి బెయిల్ పిటిషన్పై ఇడికి సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో గతేడాది అరెస్టయిన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ…
-అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇడి వైఖరిపై హైకోర్టు – సిఐడి జప్తు చేసిన ఆస్తులనే మళ్లీ ఇడి జప్తు చేయడంపై ఆక్షేపణ ప్రజాశక్తి, అమరావతి :ఆగ్రిగోల్డ్ ఆస్తులను ఏపీ…
ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో…