Electoral Bonds

  • Home
  • ఎన్నికల బాండ్లు రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారు : మోడీ

Electoral Bonds

ఎన్నికల బాండ్లు రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారు : మోడీ

Apr 16,2024 | 00:30

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన…

electoral bonds : సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌

Apr 15,2024 | 15:23

న్యూఢిల్లీ :    ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది…

SBI: ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించలేం

Apr 12,2024 | 08:14

 సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించిన ఎస్‌బిఐ న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించడానికి ఎస్‌బిఐ నిరాకరించింది.…

పార్టీల ఎన్నికల వ్యయానికి పగ్గాల్లేవ్‌!

Apr 12,2024 | 08:02

సగానికి పైగా వాటా బిజెపిదే ఎన్నికల బాండ్లు ఓ పెద్ద స్కాము ఢిల్లీ: దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. కోట్ల రూపాయల్లో…

‘నష్టాల కంపెనీలు’…. కోట్లలో ఎలక్టోరల్‌ బాండ్లు

Apr 4,2024 | 13:02

న్యూఢిల్లీ : వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల(ఈబి)ను విరాళంగా ఇచ్చిన సుమారు 45 కంపెనీల నిధుల మళ్లింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నష్టాల్లో ఉన్న దాదాపు 33…

Electoral Bonds: రాష్ట్రంలో ఎవరికెంత?

Mar 26,2024 | 11:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా…

బాండ్లు కావవి ముడుపులు

Mar 24,2024 | 20:53

ముడుపులు చెల్లించుకో, కాంట్రాక్టులు దక్కించుకో -బిజెపి బాండ్ల స్కాములో మరో కోణం – అక్రమ రూటులో రూ.3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు – ఎలక్టోరల్‌ బాండ్ల…

ElectoralBonds: ‘అవి’ ముడుపులు కావా?

Mar 23,2024 | 13:13

ఇంటర్నెట్ : కేజ్రీవాల్ కి ఇస్తే ముడుపులు… బిజెపికి ఇస్తే ముడుపులు కావా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు…

రూ.55 కోట్ల బాండ్లను బిజెపికి మళ్లించిన నవయుగ గ్రూప్‌

Mar 22,2024 | 16:38

న్యూఢిల్లీ :    హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూప్‌ (నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లి.) రూ.55 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ మొత్తం కేంద్రంలోని…