వాక్ స్వాతంత్య్రానికి సంకెళ్లు
జర్నలిస్టులపై దాడులు… సెన్సార్షిప్పులు జనవరి నుండి 134 ఘటనలు న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వాక్ స్వాతంత్య్రానికి సంకెళ్లు పడ్డాయి. దీనికి సంబంధించి జనవరి…
జర్నలిస్టులపై దాడులు… సెన్సార్షిప్పులు జనవరి నుండి 134 ఘటనలు న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వాక్ స్వాతంత్య్రానికి సంకెళ్లు పడ్డాయి. దీనికి సంబంధించి జనవరి…
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం…
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్ వినతి ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల…
కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : భారత్లో జర్నలిస్టు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తనకు అనుమతిని నిరాకరించడానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ జర్నలిస్టు వానెసా డొగ్నాక్ దాఖలు చేసిన…
ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని…
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా…
‘సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే/ పరివారంబును’ అనేది గజేంద్రమోక్షంలో ఒక శ్లోకం. విష్ణువు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ…
ప్రజాశక్తి-విజయవాడ : ఆదివారం అర్ధరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడి వర్కర్స్ పై పోలీసులు దౌర్జన్యంగా విరుచుకుపడి అరెస్టు చేస్తున్న సందర్భంగా వార్తల కవరేజ్ కి…
అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్ వెల్లడి న్యూయార్క్: 2023 సంవత్సరంలో ప్రపంచ వ్యాపితంగా 120 మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఐఎఫ్జె) వెల్లడించింది. వీరిలో…