పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా…
చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.…
ప్రజాశక్తి-మెరక ముడిదాం (విజయనగరం): ప్రభుత్వంపై నమ్మకముంచి అంగన్వాడీలు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం అంగీకరించిందని, సమ్మె…
32 మంది అరెస్టు ఓటమి భయంతో టిడిపి దాష్టీకం : మంత్రి రజని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో వైసిపి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంపై ఆదివారం…
తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…
ప్రజాశక్తి-హైదరాబాద్ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలకు…
సత్తెనపల్లి రూరల్: తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లి…
ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.…