minister

  • Home
  • పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు

minister

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు

Mar 3,2024 | 08:43

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా…

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా..!

Feb 13,2024 | 13:02

చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్‌…

అప్పులపై తప్పుడు ప్రచారం : మండలిలో బడ్జెట్‌పై చర్చలో మంత్రి బుగ్గన

Feb 9,2024 | 10:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు.…

ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించండి : మంత్రి బొత్స

Jan 17,2024 | 08:24

ప్రజాశక్తి-మెరక ముడిదాం (విజయనగరం): ప్రభుత్వంపై నమ్మకముంచి అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్‌వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం అంగీకరించిందని, సమ్మె…

గుంటూరులో వైసిపి కార్యాలయంపై దాడి

Jan 2,2024 | 08:14

32 మంది అరెస్టు ఓటమి భయంతో టిడిపి దాష్టీకం : మంత్రి రజని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో వైసిపి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంపై ఆదివారం…

TSRTCకి మరో 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

Dec 30,2023 | 12:16

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం…

Dec 18,2023 | 15:30

ప్రజాశక్తి-హైదరాబాద్‌ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖలకు…

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి అంబటి

Dec 6,2023 | 23:08

సత్తెనపల్లి రూరల్‌: తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లి…

రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

Dec 4,2023 | 08:00

ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.…