mukesh kumar meena

  • Home
  • నిష్పక్షపాతంగా ఎన్నికలు

mukesh kumar meena

నిష్పక్షపాతంగా ఎన్నికలు

May 4,2024 | 07:45

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణించాలి : నితీష్‌ వ్యాస్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలు…

తక్షణ పోలీసు సేవల కోసం ” సమర్థ్‌ ”మొబైల్‌ యాప్‌

Apr 27,2024 | 01:05

సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు…

క్లీన్‌చిట్‌ పొందిన అధికారులపై దర్యాప్తు : సిఇఒకు టిడిపి ఫిర్యాదు

Apr 18,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు రాష్ట్ర…

నేటి నుంచి నామినేషన్లు

Apr 18,2024 | 00:40

11 నుంచి 3 గంటల వరకు స్వీకరణ  సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి…

ఓటును సద్వినియోగం చేసుకోవాలి

Apr 12,2024 | 21:40

– తిరుపతిలో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన ముఖేష్‌కుమార్‌ మీనా -ఎస్‌వి యూనివర్సిటీలో సెల్ఫీ పాయింట్‌ ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌, తిరుమల :ప్రతి ఒక్కరూ తమ ఓటును…

ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్‌

Apr 11,2024 | 20:29

 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌  ప్రకాశం జిల్లాలో పలు చెక్‌ పోస్టుల తనిఖీ ప్రజాశక్తి-మద్దిపాడు, శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ఎన్నికల కోడ్‌ అమలులో…

పెట్రోల్‌ బంకుల వద్ద ఓటు హక్కుపై అవగాహన : సిఇఒ ఎంకె మీనా

Apr 10,2024 | 20:24

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన…

పోస్టాఫీసుల ద్వారా అవగాహన

Apr 8,2024 | 22:24

 పోస్టరును ఆవిష్కరించిన సిఇఒ ఎంకె మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర…

ఇంటి వద్దకే పింఛన్లు – అమలుకు చర్యలు తీసుకోండి : చంద్రబాబు

Apr 2,2024 | 22:00

– సెర్ప్‌ సిఇఒపై ఇసికి ఫిర్యాదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేపట్టేలా…