Nara Chandrababu

  • Home
  • అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Nara Chandrababu

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Dec 30,2023 | 09:13

-దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, కుప్పం:’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం’ అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు…

కుప్పం ప్రాంతానికి వైసిపి ప్రభుత్వం ఏం చేసింది?: చంద్రబాబు

Dec 29,2023 | 15:00

కుప్పం: తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిత్తూరు జిల్లా…

చంద్రబాబుతో పికె భేటీ

Dec 24,2023 | 09:49

అమరావతికొచ్చి భేటీ అయిన పికె – ఇటీవలి వరకు వైసిపికి ఎన్నికల వ్యూహకర్త ఆయనే – దాంతో అధికార పార్టీలో గుబులు – పికె, లోకేశ్‌ ప్రయాణానికి…

వైసిపి విముక్త రాష్ట్రమే లక్ష్యం : యువగళం సభలో టిడిపి, జనసేన అధినేతలు

Dec 21,2023 | 07:27

పొత్తు చారిత్రక అవసరం : చంద్రబాబు అంగీకరించాలని అమిత్‌షాను కోరా : పవన్‌ కల్యాణ్‌ యుద్ధం మొదలైంది : లోకేష్‌ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు…

పవన్‌తో చంద్రబాబు భేటీ

Dec 18,2023 | 10:17

పొత్తు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన ్‌కళ్యాణ్‌తో ఆయన…

అలిపిరి బాంబు దాడి కేసులో నిర్దోషులుగా ముగ్గురు నిందితులు

Dec 16,2023 | 12:23

అక్టోబరు 2023లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి తీవ్రగాయాలతో బయటపడిన చంద్రబాబు ప్రజాశక్తి-చిత్తూరు :ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను…

ఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలొద్దు

Dec 13,2023 | 10:04

ఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలొద్దు చంద్రబాబు, ఎపి ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర…

యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ ను పరామర్శించిన చంద్రబాబు

Dec 11,2023 | 17:55

హైదరాబాద్‌: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను…

మిచౌంగ్‌ తుపాను బాధితులను ఆదుకోండి.. మోడీకి చంద్రబాబు లేఖ

Dec 10,2023 | 13:01

 ప్రజాశక్తి-అమరావతి: మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం…