త్వరలో ఢిల్లీకి పయనం – చంద్రబాబు, పవన్ భేటీ
అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై…
అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై…
అమరావతి : నామినేషన్ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని, 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయం తాకట్టు…
అమరావతి : ఏపీలో భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గద్దె దించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుడు, ఎంపీ…
తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు…
శ్రీకాకుళం సభలో చంద్రబాబు విభజన కంటే వైసిపి పాలనలోనే నష్టం ఎక్కువని విమర్శ ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : ‘రాష్ట్రాన్ని జగన్ దోచుకు తిన్నారు. ప్రజలకు పది…
న్యూఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఎపి ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం కోర్టులో సోమవారం జరిగిన విచారణ…
సిపిఎస్, మద్యపాన నిషేధం తప్ప అన్నీ చేశాం 14 ఏళ్ల అధికారంతో ప్రజలకు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని…
బాబు, పవన్, జగన్ ఢిల్లీ యాత్ర బిజెపి అగ్రనేతల ప్రసన్నం కోసం పాట్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల అగ్రనేతలు మూడు రోజుల…