Nellore District

  • Home
  • నెల్లూరులో సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Nellore District

నెల్లూరులో సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 15:05

నెల్లూరు : నెల్లూరు నగర సిపిఎం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్‌ శుక్రవారం నగరంలోని 49 వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ…

ప్రజల పక్షాన నిలిచేది ‘సిపిఎం’ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి.రమాదేవి

Apr 17,2024 | 13:50

ప్రజాశక్తి-నెల్లూరు : దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, సెక్యూలర్‌ విలువ కోసం నిలబడతామని చెబుతున్న పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులకు…

నెల్లూరులో భగ్గుమంటోన్న సూర్యుడు – ఖాళీగా రోడ్లు

Apr 15,2024 | 12:42

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : ఈ ఏడాది భానుడి ప్రతాపం భగభగమంటోంది. తీవ్రంగా కాస్తున్న ఎండలకు బయటకు రావాలంటే చిన్న పిల్లలు, ముసలివారు అల్లాడిపోతున్నారు. సోమవారం నెల్లూరులో ఎండ…

జగనన్న కోసమే రాజీనామా చేసాం 

Apr 12,2024 | 14:58

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : జగనన్న గెలుపు కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమై రాజీనామాలు చేశామని కొండాయపాలెం పంచాయతీ వాలంటరీలు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని కొండాయపాలెం…

‘సిపిఎం’తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

Apr 12,2024 | 12:57

 సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తొత్తుగా, పొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడించి,…

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం

Apr 12,2024 | 07:55

నెల్లూరులో ఇంటింటి ప్రచారంలో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – నెల్లూరు :ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా పక్షాన నిలిచే సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓట్లు…

జనసేనకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుడ్‌బై

Apr 10,2024 | 22:44

 వైసిపిలో చేరుతానని ప్రకటన ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో వైసిపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.…

కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగి బాలుడు మృతి

Apr 10,2024 | 08:25

నెల్లూరు : ఆలయం వద్ద ఆడుతూ కూల్‌ డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు…

పట్టాలివ్వాలి… రిజిస్ట్రేషన్లు చేయాలి

Apr 8,2024 | 16:03

ప్రజాశక్తి-నెల్లూరు : జాకీర్ హుస్సేన్ నగర్ లో ప్రతి ఇంటికి పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. బీడీ…