సీపీఎం కుటుంబంపై వైసిపికి చెందిన వ్యక్తి దాడి
ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడు సుధీర్ ఇంటిపై, సుధీర్ ఇంట్లో లేని సమయంలో వైసిపి పార్టీకి చెందిన కాకి రాంబాబు ఇంట్లోకి…
ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడు సుధీర్ ఇంటిపై, సుధీర్ ఇంట్లో లేని సమయంలో వైసిపి పార్టీకి చెందిన కాకి రాంబాబు ఇంట్లోకి…
ప్రజాశక్తి-ఇందుకూరుపేట(నెల్లూరు) : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదో రోజు ఇందుకూరుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
కలెక్టరేట్, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : కలెక్టర్ మిచాంగ్ తుపాన్ నేపథ్యంలో అప్రమత్తత ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : మిచాంగ్ తుపాన్…
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరెట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలని డిమాండ్ చేస్తూ … ఎస్ఎఫ్ఐ విద్యార్థులు…
ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…
ప్రజాశక్తి-ఉదయగిరి:56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రథమ,…
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : కల్వర్టు నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిన రియల్టర్ టిడిపి ఆందోళన నేపథ్యంలో స్పందించాడు. కల్వర్ట్ నిర్మాణ పనులు చేపట్టారు. మండలంలోని చింతోపు-పేడూరు లింకురోడ్డు ప్రాంతంలో తేజు…
ప్రజాశక్తి-ఉదయగిరి:రెండు రోజులు పాటు జరిగిన కులగుణన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకి కులగుణ…
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ :ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు నగదు మంజూరు చేయించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక…