Odisha

  • Home
  • జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : ప్రధాని మోడీ

Odisha

జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : ప్రధాని మోడీ

May 6,2024 | 17:02

భువనేశ్వర్‌ :   రానున్న జూన్‌ 4తో బిజు జనతాదళ్‌ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్‌లో ఎన్నికల ప్రచారం…

Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

Apr 26,2024 | 18:31

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…

ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 | 12:23

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…

3 సీట్లలో అభ్యర్థుల మార్పు

Apr 16,2024 | 00:39

 ఒడిశాలో కాంగ్రెస్‌ తీరుపై హాకీ మాజీ కెప్టెన్‌ అసంతృప్తి భువనేశ్వర్‌ : ఒడిశాలోని తలసరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తొలుత ప్రకటించిన అభ్యర్ధి ప్రబోధ్‌…

ఒడిశా రాజకీయాల్లో ఇద్దరు తండ్రులు డైలమా

Apr 10,2024 | 07:20

ఒడిశా రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు నెలకొంటున్నాయి. కుమారుల ఎన్నికల విజయం కోసం ఇద్దరు తండ్రులు తపన పడుతున్నారు. అయితే తండ్రులు ఒకపార్టీలో ఉంటే.. కుమారులు మరో పార్టీలో…

బిజెపిలోకి చేరిన అనుభవ్‌ మొహంతి

Apr 1,2024 | 17:44

భువనేశ్వర్‌ : ఒడిశాలోని బిజెడికి గట్టి షాక్‌ తగిలింది. బిజెడి (బిజు జనతా దళ్‌) సిట్టింగ్‌ ఎంపి అనుభవ్‌ మొహంతి రెండు రోజుల క్రితం (శనివారం) ఆ…

Odisha : ఒడిశాలో అధికార బీజేడీకి షాక్‌.. సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా

Mar 30,2024 | 16:50

భువనేశ్వర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒడిశాలోని బిజెడి (బిజు జనతాదళ్‌) పలువురు కీలక నేతలు షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ప్రియదర్శి మిశ్రా, ఆకాశ్‌…

BJD: ప్రమాదానికి గురైన మాజీ ఎంపీ కారు

Mar 15,2024 | 11:31

సంబల్‌పూర్ : బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో…

ఒడిశాలో అంగన్‌వాడీల వేతనాల పెంపు

Mar 1,2024 | 10:25

భువనేశ్వర్‌ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…