people

  • Home
  • ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

people

ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 | 21:50

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…

కొంత మంది బానిసత్వంతో మరికొంత మందికి పరిశుభ్రత సాధించలేం : బాంబే హైకోర్టు

Mar 15,2024 | 08:00

ముంబయి : పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఒక కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ రాజ్యంలో కొంత మందిని బానిసత్వంలో నిమగం చేయడం ద్వారా…

ఈ ఏడాది భారీగా ఐఎఎస్‌ల ఖాళీలు – ఉద్యోగ విరమణ చేయనున్న 15 మంది

Mar 6,2024 | 11:15

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఏడాది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడనున్నాయి. పలువురు అధికారులు ఉద్యోగ విరమణ చేయనుండటంతో…

వేర్వేరు చోట్ల నీట మునిగి ఐదుగురు మృతి

Feb 12,2024 | 10:15

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి…

ఘోర దుర్ఘటన – అమెరికాలో హెలికాప్టర్‌ కూలి బ్యాంకు సీఈవో సహా ఆరుగురు మృతి

Feb 11,2024 | 11:56

అమెరికా : ఇటీవలే అమెరికాలోని శాన్‌ డియాగో వద్ద ఓ సైనిక హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మెరైన్‌కోర్‌ సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో…

రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Feb 6,2024 | 13:35

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులుపడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు అన్నారు. మండల…

వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్ధం : బండారు సంజీవ్‌

Feb 6,2024 | 11:25

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ బండారు సత్యానందరావు కుమారుడు…

కరాచీలో భారీ వర్షాలు – అంధకారంలోనే గడిపిన ప్రజలు..!

Feb 4,2024 | 11:43

కరాచీ (పాకిస్థాన్‌) : పాకిస్థాన్‌లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది.…

దోసపాడు పేదల పట్ల మొండి వైఖరి వీడాలి

Jan 24,2024 | 20:50

– వ్యకాస జిల్లా కార్యదర్శి రామకృష్ణా చేపల చెరువుల వద్ద పేదల నిరసన ప్రజాశక్తి – దెందులూరు (పశ్చిమగోదావరి జిల్లా): రెవెన్యూ అధికారులు మొండిగా వ్యవరిస్తున్నారని పశ్చిమగోదావరి…