visaka

  • Home
  • పాలవలసలో సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

visaka

పాలవలసలో సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 24,2024 | 14:38

పెదబయలు (విశాఖ) : పెదబయలు మండలం అరడకోట పంచాయితీ కాగివలస బడమా వనభంగి పంచాయితీ జడిగూడ దిగువ పేడపల్లి బొంగడారి పాలవలస గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి…

ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

Apr 22,2024 | 22:01

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సిపిఐ మావోయిస్టు పార్టీ సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో పని చేస్తున్న ఆరుగురు మావోయిస్టులు సోమవారం…

ఐదో రోజుకు గంగవరం పోర్టు కార్మికుల పోరాటం – సిపిఎం సంఘీభావం

Apr 13,2024 | 14:38

గంగవరం పోర్టు (విశాఖ) : అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జిపిఎల్‌, జిపిఎస్‌ పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులు, లోడిరగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాన్స్‌ పోర్టు,…

ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004

Apr 10,2024 | 14:13

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004, 19వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక…

జిందాల్‌ ప్రవేశంతో నష్టాల కొలిమి

Apr 10,2024 | 07:43

వికటించిన కేంద్రం ఆర్థిక చిట్కాలు అగాథంలో ‘విశాఖ ఉక్కు’ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెట్టేసే కుట్రలు…

బోటులో పేలిన సిలిండర్‌

Apr 6,2024 | 00:18

తొమ్మిదిమంది మత్స్యకారులకు గాయాలు ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులో ఉన్న సిలిండర్‌ పేలడంతో తొమ్మిది మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిలో…

వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

Apr 2,2024 | 21:55

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం) :విజయనగరం జిల్లా భోగాపురం మండం ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు విశాఖ తీరంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం వేటకు…

విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

Apr 2,2024 | 15:27

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు…

IPL 2024 Match : నేటి నుండి టికెట్ల అమ్మకం

Mar 24,2024 | 09:26

విశాఖ : నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌ 3వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌…