Visit

  • Home
  • నేడు కరీంనగర్‌లో కెసిఆర్‌ పర్యటన

Visit

నేడు కరీంనగర్‌లో కెసిఆర్‌ పర్యటన

Apr 5,2024 | 07:39

కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం రోడ్డుమార్గంలో…

మన్యంలో అధికారి పర్యటన – ప్రధాన ఉపాధ్యాయునిపై ఆగ్రహం

Mar 30,2024 | 10:44

పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం జ.డ్పి.హెచ్‌.ఎస్‌ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూంను…

భూటాన్‌లో ప్రధాని మోడి పర్యటన

Mar 22,2024 | 10:14

భూటాన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడి ఒక రోజు ఆలస్యంగా భూటాన్‌ పర్యటనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన థింపునకు బయలుదేరారు. నిజానికి నిన్ననే ప్రారంభం…

ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

Mar 19,2024 | 17:54

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు…

నెల్లూరులో గవర్నర్‌ నజీర్‌

Mar 14,2024 | 00:01

 పిఎం సూరజ్‌ జాతీయ పోర్టల్‌ ప్రారంభం ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు జిల్లా పర్యటనలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బిజీబిజీగా గడిపారు. బుథవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక…

ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటన – హైఅలర్ట్‌

Mar 4,2024 | 13:15

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటించనున్న వేళ … అధికారులు హైఅలర్ట్‌ విధించారు. మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు…

27న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ రాష్ట్ర పర్యటన

Feb 25,2024 | 10:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక రోజు పర్యటనకు ఈనెల 27న రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్టణం, విజయవాడ, ఏలూరుల్లోని పలు…

నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల పర్యటన

Feb 20,2024 | 13:34

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్‌ మంగళవారం ఉదయం…

15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిఎం పర్యటన

Feb 14,2024 | 11:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు.…