ఓటేసిన సిఎం దంపతులు
ప్రజాశక్తి- పులివెందుల టౌన్ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…
ప్రజాశక్తి- పులివెందుల టౌన్ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…
కొడంగల్ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు కొడంగల్లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి…
విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఈ ఓటింగ్…
మంగళగిరి (గుంటూరు) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన…
ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…
బెంగళూరు : లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన 96 మంది కలిసి వచ్చి ఓటేశారు. హబ్బళి-ధార్వాడ్ స్థానానికి…