workers

  • Home
  • జీతాలు పెంచాలి

workers

జీతాలు పెంచాలి

Mar 5,2025 | 00:35

బెంగళూరులో మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్‌ బెంగళూరు: తమ జీతాలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్‌ చేశారు. బెంగళూరులో అఖిల కర్ణాటక అక్షర దాసోహ ఎంప్లాయీస్‌…

బడ్జెట్‌లో చేనేతకు రూ. రెండు వేల కోట్లు

Feb 26,2025 | 20:53

 ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్‌ ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఈ నెల 28న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత కార్మికులకు…

యుఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై వేటు

Feb 24,2025 | 23:56

1600 మంది ఇంటికి మరి కొందరికి నిరవధిక సెలవు వాషింగ్టన్‌ : ట్రంప్‌ ప్రభుత్వం యుఎస్‌ ఎయిడ్‌ సంస్థపై కక్ష కట్టినట్లు కన్పిస్తోంది. ఆ సంస్థ అందిస్తున్న…

బ్రాండిక్స్‌లో 1, 3 యూనిట్ల కార్మికుల సమ్మె

Feb 1,2025 | 21:22

జీతాలు పెంచాలని, వేధింపులు, అరగంట సమయం పెంపు ఆపాలని డిమాండ్‌ ప్రజాశక్తి -అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ కంపెనీ 1, 3…

కదం తొక్కిన కార్మికులు, కర్షకులు

Jan 27,2025 | 00:17

ప్రజాశక్తి-యంత్రాంగం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు, కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.…

ఉక్కు పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

Jan 20,2025 | 23:05

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంలోని మోడీ సర్కారుపై రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం…

పేపర్‌మిల్లు లాకౌట్‌ ఎత్తివేత

Jan 7,2025 | 21:43

సమ్మె విరమించిన కార్మికులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎపి పేపరు మిల్లు యాజమాన్యం ప్రకటించిన లాకౌట్‌ను బుధవారం ఎత్తివేసింది. దీంతో కార్మికులు…

ఎపి పేపర్‌మిల్లు లాకౌట్‌

Jan 6,2025 | 20:21

ఆందోళనకు దిగిన కార్మికులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎపి పేపరు మిల్లు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. ఆ సంస్థ అసోసియేట్‌ వైస్‌…

వేతన బకాయిలపై ఉక్కు కార్మికుల ధర్నాలు

Jan 4,2025 | 23:04

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన…