కృష్ణా

  • Home
  • రైతులు, కౌలు రైతులకు న్యాయం చేస్తాం : అవనిగడ్డ ఎమ్మెల్యే

కృష్ణా

రైతులు, కౌలు రైతులకు న్యాయం చేస్తాం : అవనిగడ్డ ఎమ్మెల్యే

Dec 10,2023 | 17:32

ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : మిచౌంగ్‌ తుఫాన్‌ బాధిత రైతులు, కౌలు రైతులకు సిఎం జగన్‌ న్యాయం చేస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు…

వసుమతి కుటుంబానికి పరామర్శ

Dec 9,2023 | 15:59

ప్రజాశక్తి-చల్లపల్లి : చల్లపల్లి మండల పరిధిలోని వెలివోలు గ్రామంలో ఇటీవల మృతి చెందిన కోగంటి వసుమతి కుటుంబ సభ్యులను శనివారం పలువురు పరామర్శించారు. విజయవాడకు చెందిన ఏ…

152 మంది సెక్టార్ అధికారుల నియామకం : జిల్లా కలెక్టర్

Dec 9,2023 | 12:38

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ఎన్నికల విధులకు సంబంధించి కృష్ణాజిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు 152 సెక్టార్లు మొత్తం 1763 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 152 మంది సెక్టార్ అధికారులు,…

పంటల నష్టానికి తక్షణమే సహాయం అందించాలి

Dec 8,2023 | 14:53

ప్రజాశక్తి-చల్లపల్లి : మిచౌంగ్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వింతా సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం…

దిక్కుతోచని స్థితిలో రైతులు

Dec 7,2023 | 11:52

ప్రజాశక్తి-మోపిదేవి : అవనిగడ్డ నియోజవర్గం మోపిదేవి మండలం కప్తాను పాలెం గ్రామంలో మొలకెత్తిన వరి పొలాన్ని రైతు దమ్ము చేయించారు. కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో వరి…

బాధిత రైతులకు అధికారుల భరోసా

Dec 7,2023 | 11:23

వ్యవసాయశాఖ అధికారి భవాని ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ : బాపులపాడు మండలంలో తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతుల వివరాలతో పాటు విస్తీర్ణం తదితర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం…

తేనెమంచు, పక్షికన్ను తెగులుపై అప్రమత్తంగా ఉండాలి

Dec 4,2023 | 16:57

నూజివీడు మండల ఉధ్యానవన శాఖాధికారణి ఆర్‌.హేమ నూజివీడు : ప్రస్తుతం మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయనీ, వర్షాలు పడుతుండటం ఆగగానే మామిడికి తేనేమంచు, తామర పురుగులు,…

మచిలీపట్నం వైపు దూసుకువస్తున్న ‘మిచౌంగ్‌’

Dec 4,2023 | 13:14

ప్రజాశక్తి-కృష్ణా జిల్లా : ‘మిచౌంగ్‌’ తుఫాన్ మచిలీపట్నం వైపు దూసుకువస్తుంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమైన్నారు. మచిలీపట్నం – బాపట్ల మధ్య తీరం దాటవచ్చు అన్న…

2,3 తేదీల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు : జిల్లా కలెక్టర్

Dec 1,2023 | 17:14

        ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈ నెల 2, 3 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు…