కృష్ణా

  • Home
  • విద్యార్థులకు ఆర్థిక సాయం

కృష్ణా

విద్యార్థులకు ఆర్థిక సాయం

Apr 11,2024 | 22:41

ప్రజాశక్తి-చల్లపల్లి నిరుపేద విద్యార్థులకు దాతల సహాయం అభినందనీయమని అరబ్బీ మదరసా నిర్వాహకులు మహమ్మద్‌ ఆరీఫ్‌ అన్నారు. గురువారం సాయంత్రం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాలో ఖురాన్‌ చదువుకుంటున్న నిరుపేద…

ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 11,2024 | 22:40

ప్రజాశక్తి-గన్నవరం గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూములను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్‌…

ఆధునిక ఉత్పత్తులతో రైతులకు మరింత చేరువ

Apr 11,2024 | 22:40

ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాహుల్‌ ప్రజాశక్తి-గన్నవరం భారతీయ రైతుల సేవలో ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ లిమిటెడ్‌ 55 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఆధునిక ఉత్పత్తులతో మరింత చేరువ…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

Apr 11,2024 | 12:49

ప్రజాశక్తి-చల్లపల్లి : స్థానిక కేంద్ర రాజేశ్వరరావు వికాస్ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుతగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి…

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం

Apr 10,2024 | 22:43

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) కృష్ణాజిల్లాలో ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా పేర్కొన్నారు.…

తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయాలి : కొల్లు

Apr 10,2024 | 22:42

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) మచిలీపట్నం నియోజకవర్గాన్ని గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌ గా మార్చి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేయిస్తూ స్థానిక శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య…

ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి

Apr 10,2024 | 22:41

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘు ప్రజాశక్తి-గన్నవరం ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 10,2024 | 22:39

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా…

కొండాలమ్మ సన్నిధిలో దేవదాయ కమిషనర్‌

Apr 10,2024 | 22:38

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని దేవాలయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనక ఆలయ మర్యాదలతో…