కృష్ణా

  • Home
  • కోలాహలంగా సాగిన ర్యాలీలు

కృష్ణా

కోలాహలంగా సాగిన ర్యాలీలు

Apr 25,2024 | 23:15

ప్రజాశక్తి-గుడివాడ  గుడివాడ వైసిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నామినేషన్‌ కోలాహలంగా జరిగింది. గురువారం స్ధానిక శంకరమఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాజేంద్రనగర్‌లో తన ఇంటికి చేరుకున్న…

యథేచ్ఛగా నీటి చౌర్యం

Apr 25,2024 | 23:15

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ కంచె చేను మేసిన చందంగా నీటిపారుదల శాఖ అధికారులు పనితీరు తయారైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన కష్ణా జలాలు మచిలీపట్నం నియోజవర్గంలోని శివారు…

ఎపికి ద్రోహం చేసిన పార్టీలను ఓడించండి

Apr 24,2024 | 23:36

సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు ప్రజాశక్తి-గన్నవరం రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపునిచ్చారు. ఇండియా వేదిక బలపరిచిన గన్నవరం…

విజయవాడ అభివృద్ధికి కమ్యూనిస్టులకు మద్దతివ్వండి

Apr 24,2024 | 23:35

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి బాబూరావు ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌నగర్‌ విజయవాడ అభివృద్ధి జరగాలంటే కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు…

ఆరో రోజు 57 దాఖలు

Apr 24,2024 | 23:33

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ 6వ రోజు బుధవారం మొత్తం 57 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పరిటాల వెంకట ఫణి బాబు,…

జిల్లా టాపర్‌ భానుప్రసన్నకు సత్కారం

Apr 24,2024 | 23:32

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) పదో తరగతి ఫలితాలలో కృష్ణాజిల్లాలో 590 మార్కుల సాధించిన గుడివాడ ఏకేటిపి ఎంజిహెచ్‌ హైస్కూల్‌ విద్యార్థి అల్లంపల్లి భానుప్రసన్న కష్ణాజిల్లా టాపర్‌ గా ప్రధమ…

కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డాది ప్రచారం

Apr 24,2024 | 23:31

ప్రజాశక్తి-గుడివాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు(రాజేష్‌) పార్టీ ఇన్‌చార్జి శిష్ట్లా దత్తాత్రేయులతో కలిసి స్థానిక ముబారక్‌ సెంటర్లో…

అవనిగడ్డ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీ – సిపిఎం మద్దతు

Apr 24,2024 | 12:32

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఇండియా వేదిక బలపర్చిన అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి అందె శ్రీరామమూర్తి బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అందే శ్రీరామమూర్తికి మద్దతుగా సిపిఎం…

ప్రజా సమస్యలు పట్టని పార్టీలను నిలదీయండి: విమలక్క

Apr 23,2024 | 23:18

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ ప్రజా సమస్యలు పట్టని పార్టీలను ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్‌పర్సన్‌ విమలక్క అన్నారు. నెల్లూరు…