తాగునీటి కోసం మాదలవారిగూడెంవాసుల ఆందోళన
ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా) : మాదలవారిగూడెం కొండగట్టు చుట్టూ ఉన్న నివాసితులకు తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ట్యాంకర్ల…
ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా) : మాదలవారిగూడెం కొండగట్టు చుట్టూ ఉన్న నివాసితులకు తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ట్యాంకర్ల…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మండల పరిధిలోని కనుపర్తి భావజ్ఞ సాయి పదవ తరగతిలో 597 మార్కులతో స్టేట్ మూడవ ర్యాంక్, కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించటంతో ఆదివారం…
మచిలీపట్నం : మచిలీపట్నం రూరల్ మండలం పరిధిలోని పోతెపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు గణేష్ (33) శనివారం తెల్లవారుజామను మచిలీపట్నం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.…
అవనిగడ్డ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శనివారం అవనిగడ్డ విచ్చేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం చల్లపల్లి యడ్లవారి వీధిలో అడపా రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాలసౌరి కుమారుడు అనుదీప్…
సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘు ప్రజాశక్తి-గన్నవరం పేదలు బాగుండాలంటే ఎన్నికల్లో ఇండియా వేదిక బలపరిచిన కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ…
సిపిఎం ‘సెంట్రల్’ అభ్యర్థి సిహెచ్.బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ పేదల ఇళ్ల కోసం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని, గతంలో కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు 40 వేల…
ప్రజాశక్తి-గన్నవరం గన్నవరంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గన్నవరం తాసిల్దార్ ఎన్.ఎస్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో…
ప్రజాశక్తి-ఉయ్యూరు దేశంలో 2027 నాటికి మలేరియా మరణాలు లేకుండా చేయడంతో పాటు 2030 సంవత్సరానికి మలేరియా కేసులు ఉండకూడదన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ సహకరించాలని జిల్లా మలేరియా…