కృష్ణా

  • Home
  • ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

కృష్ణా

ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

Mar 19,2024 | 17:54

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు…

ఏ.ఐ.ఎం.ఈ.ఆర్. సొసైటీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న డా. బుర్రా కరుణ కుమార్

Mar 19,2024 | 17:42

ప్రజాశక్తి ‌- గుడ్లవల్లేరు : స్ధానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ బోధనా పరంగా మరియు పరిశోధనా రంగంలో…

పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్ షిప్

Mar 19,2024 | 15:57

ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : అమెరికా వారి ప్రతిష్టాత్మక నార్త్ సౌత్ ఫౌండేషన్, స్కాలర్షిప్ కు గుడ్లవల్లేరు పాలిటెక్నిక్, జిఇసి కాలేజీ లలోఎంపికైన విద్యార్థులకు రూ. 12,50,000/-…

రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్షాల నిరసన

Mar 14,2024 | 15:03

ప్రజాశక్తి-చల్లపల్లి :ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చల్లపల్లి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం వామపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ…

ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వండి

Mar 11,2024 | 13:15

సిపిఎం, సిపిఐలు డిమాండ్  ప్రజాశక్తి-గన్నవరం : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసినదిగా ఎన్నికల సంఘాన్ని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గన్నవరం రాయ…

ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దు చేయాలి

Mar 11,2024 | 12:08

 సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్(ఐ) డిమాండ్ ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా) : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసిందిగా సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కార్యదర్శిబూర. సుబ్రహ్మణ్యం…

13న ఎల్.ఐ.సి మెగా బిజినెస్ డే 

Mar 9,2024 | 15:31

ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్ ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎల్.ఐ.సిలో నూతన వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా, “మై ఎల్ ఐ సి, మై…

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

Feb 27,2024 | 16:42

ప్రజాశక్తి చల్లపల్లి(కృష్ణా) : ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్‌ వేములపల్లి సురేష్‌ అన్నారు. మంగళవారం చల్లపల్లిలో చిత్తుకాగితాలు ఏరుకొని…

గ్రామీణ సమ్మెలో భాగంగా ర్యాలీ 

Feb 16,2024 | 12:23

ప్రజాశక్తి – రెడ్డిగూడెం: దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో భాగంగా రెడ్డిగూడెం మండల కేంద్రంలో రైతులు, కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు కొండపల్లి…