ఇండియా వేదికతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్ ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపు ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని, ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పలువురు నాయకులు…
ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్ ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపు ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని, ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పలువురు నాయకులు…
ప్రజాశక్తి-హనుమాన్జంక్షన్ అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి గరికపాటి రామ్మోహన్రావు అన్నారు.మండల కేంద్రమైన బాపులపాడులోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా…
ప్రజాశక్తి-గుడివాడ ఇండియా వేదిక బలపరిచిన గుడివాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డాది గోవిదరావు (రాజేష్)కు వామపక్ష నాయకులు ఆర్సిపి రెడ్డి, గూడపాటి ప్రకాష్బాబులు పూర్తి మద్దతు తెలిపారు.…
గన్నవరం (కృష్ణా) : వైసిపి, టిడిపి పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని, స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి బలపడటానికి ఆయా పార్టీల అధినేతలు తోడ్పడుతున్నారని సిపిఎం గన్నవరం…
సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారు…
ఇండియా వేదిక’ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-పెదపారుపూడి ప్రజా వ్యతిరేక విధానాలు అవంలభిస్తోన్న వారిని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని పలువురు వక్తలు అన్నారు. ఇండియా వేదిక బలపరిచిన…
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఉద్యోగులను స్కిల్డ్ (డిగ్రీ, డిప్లొమో ఆపైన ) సెమిస్కిల్డ్ (ఇంటర్, ఐటిఐ) అన్ స్కిల్డ్ వర్కర్స్గా వర్గీకరించి…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) ఎన్నికల విధుల నుండి వికలాంగ ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల మరియు వయోవృద్ధుల, ట్రాన్స్…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల…