కృష్ణా

  • Home
  • చండ్ర రాజేశ్వరరావు వర్థంతి

కృష్ణా

చండ్ర రాజేశ్వరరావు వర్థంతి

Apr 9,2024 | 22:51

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతిని మంగళవారం స్థానిక మోదు మూడి…

వాలంటీర్లపై కపట ప్రేమ : నాని

Apr 9,2024 | 22:50

ప్రజాశక్తి-గుడివాడ వాలెంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వాలంటీర్లపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం గుడివాడ వైసిపి కార్యాలయంలో…

అధికారంలోకి రాగానే బిసి డిక్లరేషన్‌ : రవీంద్ర

Apr 9,2024 | 22:49

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) బీసీ ల మద్దతు కూటమి అభ్యర్థులకేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఈశ్వర్‌…

నిరుపయోగంగా ‘చెత్త’ సంపద కేంద్రాలు

Apr 9,2024 | 22:48

ప్రజాశక్తి-గన్నవరం మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద కేంద్రాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. నిధులు మంజూరు చేసింది. రూ.6 లక్షల నుండి…

హక్కుల కోసం సిపిఎం కృషి

Apr 8,2024 | 23:05

ఎన్నికల ప్రచారంలో జిల్లా కార్యదర్శి నరసింహారావు ప్రజాశక్తి-ఉంగుటూరు కార్మిక, కర్షక, ప్రజా హక్కుల కోసం పోరాడేది సిపిఎం మాత్రమేనని కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. సోమవారం గన్నవరం…

ఎర్రజెండా పోరాట ఫలితంగానే వేతనాలు పెంపు

Apr 8,2024 | 22:56

సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు  గన్నవరం నియోజకవర్గంలో వెంకటేశ్వరరావు ప్రచారం ప్రజాశక్తి-గన్నవరం: ఎర్రజెండా పోరాట ఫలితంగానే ఉపాధి కూలీల వేతనం రోజుకు 26 రూపాయలు పెరిగిందని, రానున్న…

చెరువులు నింపేందుకు చర్యలు : కలెక్టర్‌

Apr 8,2024 | 22:54

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా): కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని జిల్లాలో అన్ని చెరువులు నింపుటకు పటిష్ట చర్యలు చేపట్టి, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్‌…

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన నవభారతి

Apr 8,2024 | 22:53

ప్రజాశక్తి-గన్నవరం: ఉపాధ్యాయ వృత్తికి దాసరి నవభారతి వన్నె తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. గన్నవరం చింతలపేట ఎంపీపీ స్కూల్లో ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ గా పని చేసి…

ధాన్యం కొనుగోలు చేయాలని వినతి

Apr 8,2024 | 22:52

ప్రజాశక్తి-చల్లపల్లి: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్రనాధ్‌ బెనర్జీ కోరారు. మాసులు చేసి…