కృష్ణా

  • Home
  • 31 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత : జాయింట్ కలెక్టర్

కృష్ణా

31 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత : జాయింట్ కలెక్టర్

Mar 28,2024 | 17:13

ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : 2023-24 ఖరీఫ్ పంట కాలంలో కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55,562 మంది రైతుల నుండి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్…

ఏప్రిల్‌ 31వరకు ధాన్యం కొనుగోలు చేయాలి : ఏపీ కౌలు రైతు సంఘం

Mar 28,2024 | 16:24

ప్రజాశక్తి-చల్లపల్లి : ఏప్రిల్‌ 31 వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సహాయ…

మైనర్‌లకు బైకులు ఇస్తే కఠిన చర్యలు : సీఐ

Mar 28,2024 | 15:17

ప్రజాశక్తి-గన్నవరం : తల్లిదండ్రులు మైనర్‌లకు బైకుల ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సిఐ పెద్దిరాజు హెచ్చరించారు. గన్నవరం ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ వాసా.పెద్దిరాజు గన్నవరం గాంధీ బొమ్మ…

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Mar 28,2024 | 12:55

ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండల పరిధిలోని చినముత్తేవికి చెందిన చీలి వీరాస్వామి నిడుమోలు(70) గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం నిమిత్తం వెళుతూ ఉండగా నిడుమోలులో రోడ్డు దాటుతుండగా…

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

Mar 28,2024 | 12:38

వేములపల్లి ఎస్సీ కాలనీలో  ఘటన రూ.2.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా ప్రజాశక్తి-ఘంటసాల :  ఘంటసాల మండలం వేములపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా…

కొండలమ్మ అమ్మవారి హుండీల లెక్కింపు

Mar 27,2024 | 17:51

ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : మండలంలోని వేమవరం గ్రామంలో వేచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గోడపర్రు గ్రూప్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి…

ఉచిత పాలిసెట్ కోచింగ్

Mar 27,2024 | 17:49

ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక ఏ ఏ ఎన్ ఎం అండ్ వి వి ఆర్…

పంపుల చెరువులోని తాగునీటిని అమ్ముకుంటున్న పేర్ని నాని : కొల్లు రవీంద్ర

Mar 27,2024 | 15:23

ప్రజాశక్తి –  కలక్టరేట్ ( కృష్ణా) : పేర్ని నాని వైఫల్యంతోనే మచిలీపట్నంలో తాగునీటి సమస్య తలెత్తిందని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు…

ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలి

Mar 27,2024 | 15:19

ప్రజాశక్తి – చల్లపల్లి : ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఓ నరసింహారావు సంయుక్తంగా ప్రజలకు…