adjourned

  • Home
  • ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్ల కేసు – విచారణ వాయిదా వేసిన సుప్రీం

adjourned

ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్ల కేసు – విచారణ వాయిదా వేసిన సుప్రీం

Feb 5,2024 | 12:59

తెలంగాణ : ఈడీ సమన్లపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ నెల 16వ తేదీన…

ఎపి అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Feb 5,2024 | 12:36

ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.…

గంటా శ్రీనివాసరావు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Jan 29,2024 | 12:22

అమరావతి : విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఎపి హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల…

సిఎం జగన్‌పై కేసు విచారణ వాయిదా

Jan 20,2024 | 09:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని…

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 | 14:52

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…

నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పిటీషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు..

Jan 5,2024 | 16:09

హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేసిన దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా…

మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

Dec 19,2023 | 14:32

హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.…

సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ … ఈనెల 21కు వాయిదా…

Dec 18,2023 | 12:05

Singareni Elections : సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు నిర్ణయం పై 27వ…

జగన్‌ కేసుల విచారణ మూడు నెలలకు వాయిదా : హైకోర్టు

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరోమాజీ ఎంపి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ…