సంధి కాలంలో ఖరీఫ్ రైతు
వర్షాల వేళ విత్తనాల చెర సీమలో వేరుశనగ సమస్య అరకొరగా సబ్సిడీ సీడ్ అదీ నాసిరకం సరఫరా ఆర్బికెలకు వాపస్ ఇస్తున్న వైనం కొత్త ఎంఎల్ఎలపై ఒత్తిడి…
వర్షాల వేళ విత్తనాల చెర సీమలో వేరుశనగ సమస్య అరకొరగా సబ్సిడీ సీడ్ అదీ నాసిరకం సరఫరా ఆర్బికెలకు వాపస్ ఇస్తున్న వైనం కొత్త ఎంఎల్ఎలపై ఒత్తిడి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉత్తర భారతదేశంలో బిజెపి పునాదిని కదిలించడంలో రైతుల ఆందోళన కీలకమైంది. 2014, 2019లో బిజెపి గెలుపొందడంలో రైతు ఓట్లు కీలక పాత్ర పోషించాయి.…
అందని పంటల బీమా తొలకరితో సాగుకు సమాయత్తమవుతున్న‘అనంత’ రైతన్న ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి తొలకరి పలకరించడంతో అనంత రైతన్న సాగుకు సమాయత్తమవుతున్నాడు. ఖరీఫ్ వచ్చే నెల ప్రారంభం…
న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…
ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత…
నాడు ఎద నిండా నీళ్లు దాచుకొని కర్షకుని కన్నీరు తుడిచిన నేల.. నేడు గొంతెండిపోయి గగ్గోలుపెడుతోంది! వరిపైర్లతో పచ్చగా పంటలు పండిన నేల.. నెర్రెలు బారి అవస్థలు…
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రైతులు తొలకరిలో వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు దాల్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ చివర వారం నుండి జనవరి వరకు నాట్లు పూర్తి…
భూమి, నీరు హక్కులు కల్పించాలి పటిష్టంగా ‘ఉపాధి’ అమల్జేయాలి కిసాన్ మజ్దూర్ కమిషన్ ప్రతిపాదన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు, కౌలు రైతులను రుణాల ఊబి నుంచి…
ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఆమడాల గ్రామానికి చెందిన రైతు బోయ చిన్నతిమ్మయ్య (52) వడదెబ్బకు మంగళవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు…