Maharashtra

  • Home
  • మేనిఫెస్టో విడుదల చేసిన శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి

Maharashtra

మేనిఫెస్టో విడుదల చేసిన శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి

Apr 25,2024 | 15:59

ముంబయి :    శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మేనిఫెస్టో విడుదల చేసింది. ‘శపత్‌నామా’ పేరుతో ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌…

మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ నోటీసులు.. చిక్కుల్లో తమన్నా

Apr 25,2024 | 12:54

ప్రముఖ నటి, స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌ 2023 మ్యాచులను నిబంధనలకు విరుద్ధంగా మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్‌ ప్లే…

మరాఠా వీరులెవరో..?

Apr 16,2024 | 04:49

మహారాష్ట్రలో 2 కూటముల మధ్య ప్రధాన పోటీ కాంగ్రెస్‌- వికాస్‌ అఘాడీ  బిజెపి- మహాయుతి ఐదు దశల సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర దేశంలో రెండో అత్యధిక…

Sharad Pawar’s NCP : అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Apr 10,2024 | 11:50

ముంబయి  :    మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) బుధవారం విడుదల చేసింది. మహారాష్ట్ర…

Maharashtra : ‘మహా’లో కుదిరిన సీట్ల సర్దుబాటు

Apr 10,2024 | 07:38

శివసేన 21, కాంగ్రెస్‌ 17, ఎన్‌సిపి 10 స్థానాల్లో పోటీ  బిజెపిని ఓడించడమే లక్ష్యం : ఠాక్రే, పటోలే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహారాష్ట్రలో ఇండియా వేదికలో…

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. 150 స్క్రాప్‌ దుకాణాలు దగ్ధం..

Apr 6,2024 | 17:04

పుణె: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 150 స్క్రాప్‌ షాపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పుణె సిటీలోని చించ్వాడ్‌ ప్రాంతంలోగల…

ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

Apr 3,2024 | 10:46

ఔరంగాబాద్ : మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ వస్త్ర దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి…

Sanjay Raut : ప్రకాశ్‌ అంబేద్కర్‌ నిర్ణయం ఏకపక్షం, దురదృష్టకరం

Mar 24,2024 | 16:14

ముంబయి :   వంచిత్‌ బహుజన్‌ అఘాడి పార్టీ (విబిఎ) అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ నిర్ణయం ఏకపక్షమని, దురదృష్టకరమని యుటిబి శివసేన నేత సంజయ్  రౌత్‌ పేర్కొన్నారు. ఉద్ధవ్‌…

మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు?

Mar 14,2024 | 08:13

న్యూఢిల్లీ : ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌…