MLC KS Lakshmana Rao

  • Home
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

MLC KS Lakshmana Rao

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

Apr 17,2024 | 22:07

సమైక్య విధానాన్ని దెబ్బతీసే శక్తులకు బుద్ధి చెప్పాలి సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమైక్య విధానం,…

సిఎఎ భారత రాజ్యాంగాన్కి విరుద్ధం – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 14,2024 | 21:15

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిఎఎ (పౌరసత్వ సవరణ యాక్ట్‌) చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 | 18:12

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు…

పాలిటెక్నిక్‌తో ఉన్నత స్థితికి – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 2,2024 | 23:39

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) :పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా ఉన్నత స్థితికి చేరొచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్‌పి…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 16:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి: ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 15:55

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

డిఎస్‌సిని వాయిదా వేయాలి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 18,2024 | 23:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎంపిక (డిఎస్‌సి) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌…

హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 14,2024 | 22:53

 నూతన కార్యవర్గం ఎన్నిక ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు…

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

Mar 13,2024 | 23:48

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌…