Rajasthan

  • Home
  • Rajasthan – ట్రక్కును ఢీకొట్టిన కారు – ఏడుగురు సజీవదహనం

Rajasthan

Rajasthan – ట్రక్కును ఢీకొట్టిన కారు – ఏడుగురు సజీవదహనం

Apr 15,2024 | 13:27

సికార్‌ (రాజస్థాన్‌) : ట్రక్కును కారు ఢీకొట్టుకోవడంతో ఏడుగురు సజీవదహనమైన ఘటన ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట నివాసితులు రాజస్థాన్‌లోని సలాసర్‌లో ఉన్న సలాసర్‌…

ఎడారి రాష్ట్రం ఎటు!

Apr 10,2024 | 03:53

పాచికలతో బిజెపి కలివిడిగా కాంగ్రెస్‌  తొలిదశ ఎన్నికలకు పార్టీల మోహరింపు ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌… ఈ ఏడారి రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి, కాంగ్రెస్‌లు…

Chemical Factory లో అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

Mar 24,2024 | 09:36

రాజస్థాన్‌ : కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు సజీవదహనమవ్వగా, ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిధిలో జరిగింది. జైపూర్‌ పరిధిలో ఉన్న…

Kejriwal arrest : ప్రజాస్వామ్యం ఖూనీ : గెహ్లాట్‌

Mar 23,2024 | 12:58

జైపూర్‌ : లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ మాజీ…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

Mar 22,2024 | 12:31

రాజస్థాన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

Mar 12,2024 | 18:16

జైసల్మేర్‌ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. జైసల్మేర్‌లోని లక్ష్మీ చంద్‌ సన్వాల్‌ కాలనీలికి సమీపంలో ఓ స్టూడెంట్‌ హాస్టల్‌ గ్రౌండ్‌లో…

Petrol: రాజస్థాన్‌లో 48గంటల పాటు పెట్రోల్ బంకులు బంద్

Mar 10,2024 | 12:04

రాజస్థాన్‌లో రాష్ట్ర పెట్రోల్‌ పంపుల సంఘం సమ్మెను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు రెండు రోజులు మూతపడనున్నాయి. మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటలకు…

మహాశివరాత్రి ఊరేగింపులో కరెంట్‌ షాక్‌ : 14 మంది చిన్నారులకు అస్వస్థత

Mar 8,2024 | 15:00

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపులో 14 మంది చిన్నారులు విద్యుత్‌ షాక్‌కి గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర…

కోటాలో అదృశ్యమై.. విగతజీవిగా కనిపించిన జేఈఈ అభ్యర్థి-

Feb 20,2024 | 12:14

మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ జేఈఈకి శిక్షణ పొందుతూ ఈ నెల 11న అదశ్యమైన విద్యార్థి చంబల్‌ లోయలో…