sabha

  • Home
  • ప్రజల మనిషి సాంబశివరావు – ప్రధమ వర్ధంతి సభలో వక్తలు

sabha

ప్రజల మనిషి సాంబశివరావు – ప్రధమ వర్ధంతి సభలో వక్తలు

May 22,2024 | 22:50

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) :ప్రజల మనిషి నిష్కళంక కమ్యూనిస్టు వల్లభనేని సాంబశివరావు జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం తెనాలి డివిజన్‌…

బాధితుల పక్షాన పోరాడేవాడే కవి మహేశ్వరయ్య

Apr 27,2024 | 15:21

 3వ వర్దంతి సభలో వక్తలు ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : సమాజాన్ని మార్చగలిగే ఆయుధమే కవిత్వమని..బాధితుల పక్షాన కవి కలంపోరు చేయాలని వక్తలు అన్నారు. నగరంలోని లలితకళా సమితిలో…

ఉత్తరాంధ్రకు జగన్‌ అన్యాయం

Apr 24,2024 | 23:20

-అధికారంలోకొస్తే సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం -2025 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మిస్తాం : చంద్రబాబు -కూటమి గెలిస్తే వలసలు అరికడతాం : పవన్‌…

నేటి నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి ప్రచారం..

Apr 10,2024 | 10:28

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటికే ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించాయి.. ఆ పార్టీల చీఫ్‌లు కూడా రంగంలోకి దిగనున్నారు.కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక…

తెలంగాణ నుంచే కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

Mar 23,2024 | 22:36

– ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో బహిరంగ సభ – హాజరుకానున్న రాహుల్‌, ఖర్గే ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:అధికార కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం నుంచే దేశ…

బిజెపి వ్యతిరేక శక్తులకు’అనంత’ ఉత్సాహం!

Feb 27,2024 | 10:55

రాష్ట్రంలో ఊపందుకోనున్న ‘ఇండియా వేదిక’ ఎన్నికల అజెండాగా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన హామీలు ప్రజాశక్తి-అమరావతి  : కాంగ్రెస్‌ పార్టీ అనంతపురంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభ…

దేశంలో పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులు

Feb 24,2024 | 08:28

-తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో హింస -రైతులు రోడ్డెక్కితే కాల్పులా? మోడీ సిగ్గుపడాలి -ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభంలో నేతలు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ…

ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

Feb 18,2024 | 15:07

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌…