sameeksha meeting

  • Home
  • తాగునీటికి రూ.1500 కోట్ల నిధులు

sameeksha meeting

తాగునీటికి రూ.1500 కోట్ల నిధులు

Mar 23,2024 | 20:40

– నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి నిధుల కొరత…

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు- సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

Mar 22,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధిహామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌…

రూ.115 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక

Mar 21,2024 | 20:26

– జూన్‌ వరకూ అందించేందుకు చర్యలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115…

గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు మహూర్తం ఖరారు

Feb 22,2024 | 18:16

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని…

ఈనెల 24న తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు : టీటీడీ చైర్మన్‌

Feb 21,2024 | 16:25

తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన…

గుంటూరు డయేరియా బాధితుల కోసం హెల్ఫ్‌లైన్‌ : ఏపీ మంత్రి రజిని

Feb 12,2024 | 07:42

అమరావతి : గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్‌లైన్‌ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆదివారం గుంటూరులో ఆమె…

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి -సిఎస్‌ ఆదేశం

Feb 3,2024 | 08:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు, అమలుకు సిద్దంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Feb 2,2024 | 08:09

హైదరాబాద్‌: ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ…

సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్ష

Jan 24,2024 | 14:43

హైదరాబాద్‌ : డా.బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్‌ రూరల్‌…