బోల్తాపడ్డ ట్రావెల్స్ బస్సు – డ్రైవర్ మృతి – 10మందికి తీవ్రగాయాలు
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
ఇద్దరు ప్రయాణికులు మృతి పది మందికి గాయాలు ప్రజాశక్తి -బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా) : ఆర్టిసి బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో…
ప్రజాశక్తి- దేవరపల్లి (తూర్పు గోదావరి) : ఆర్టిసి బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్కు తీవ్రగాయాలవ్వగా, ఐదుగురికి స్వల్పగాయాలైన ఘటన బుధవారం దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి డైమండ్…
ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : జనసేన అధినేత కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత…
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
బెల్లంకొండ (పల్నాడు) : సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20…
పెదనందిపాడు (గుంటూరు) : ఆటో, ట్రాక్టర్ ఢీకొట్టుకోవడంతో 10మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో జరిగింది. ఈరోజు ఉదయం శెనగను…
తిరుపతి సిటీ : తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట సెంట్రల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వాహనం, బైకును ఢకొీట్టి ఇంటర్ విద్యార్థి గాయాలపాలైన ఘటన…