డిమాండ్లను పరిష్కరించాలి.. అంగన్వాడీలు మౌన ప్రదర్శన ర్యాలీ
ప్రజాశక్తి-కదిరి అర్బన్(అనంతపురం) : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల చేపట్టిన సమ్మె 12వ రోజు చేరుకుంది. శనివారం ఆర్అండ్బి నుండి నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని కాలేజ్…
ప్రజాశక్తి-కదిరి అర్బన్(అనంతపురం) : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల చేపట్టిన సమ్మె 12వ రోజు చేరుకుంది. శనివారం ఆర్అండ్బి నుండి నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని కాలేజ్…
ప్రజాశక్తి- చాగల్లు (తూర్పుగోదావరి) : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సమ్మె శనివారం …
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీల చేపట్టిన నిరసన శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఒంటి…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడి కార్యకర్తలు హరికథ చెబుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరి కథలు చెప్పకుండా తమ…
మైలవరం (ఎన్టిఆర్) : మంత్రి ఉషా శ్రీ చరణ్ అంగన్వాడీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ … మైలవరంలోని అంగన్వాడీలు ఆమె చిత్రపటానికి చెప్పుల దండలు…
మన్యం : వైకుంఠ ఏకాదశి వేళ … మన్యం అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. ‘ వేంకటేశ్వరా… మా సిఎం మాటిచ్చి తప్పారు..మనసు మార్చు ‘ అని…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ … అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ…
ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాటలకు, ఫుడ్ కమిటీ చైర్మన్ చింతా ప్రతాపరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం…
అంగన్వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ? ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు…