బెదిరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు…
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగే చర్చల్లో అంగనవాడి సమ్మెను పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ ,రామ్మూర్తి నాయుడు రాజాం…
ప్రజాశక్తి- చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె గురువారం నాటికి 31వ రోజుకి చేరుకుంది . అంగనవాడి…
ప్రజాశక్తి-గణపవరం : కనీస వేతనాలు అమలు చేయాలని గత 31 రోజులుగా సమచేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ…
రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఏకగ్రీవ తీర్మానం సంక్రాంతిలోపు తేల్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రజాశక్తి-అనకాపల్లి : అంగన్వాడీలపై విధించిన ఎస్మాను తక్షణమే రద్దుచేయాలని, వారి…
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజు నోటీసులు ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ సంఘాలు కోరాయి. ఈ మేరకు బుధవారం ఎపి అంగన్వాడీ వర్కర్స్అండ్ హెల్పర్స్…
ప్రజాశక్తి-అమరావతి : అంగన్వాడీల సమ్మె వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22కు విచారణను వాయిదా వేస్తున్నట్లు…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి) అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అంగన్వాడి జిల్లా నాయకురాలు మేకల హైమావతి అన్నారు.గత 30 రోజులుగా అంగనవాడి కార్మికులు సమ్మె కొనసాగుతుంది.ఇంతవరకు…