3న కలెక్టరేట్ల ముందు బైఠాయింపు : అంగన్వాడీ సంఘాల హెచ్చరిక
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: తమ సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల మూడోతేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బైఠాయిస్తామని…
ప్రజాశక్తి – బాపట్ల ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్వాడీ కార్యకర్తల సమ్మెను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు కోరారు. అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని…
అంగన్వాడీ కార్మిక సంఘాల హెచ్చరిక 21వ రోజు కొనసాగిన అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద…
ప్రజాశక్తి – అద్దంకి : పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పి మడమ తిప్పుతూ అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారుతుందని మహిళా…
ప్రజాశక్తి-పెదబయలు : డా అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద 20 వ రోజు అంగన్వాడీల నిరాహార దీక్ష సమ్మె కొనసాగింది. ఈసందర్బంగా ప్రజాసంఘాలతో 2024 ప్రజాశక్తి క్యాలండరు…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో భాగంగా నేడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు…
ప్రజాశక్తి-ఎచ్చెర్ల : అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు చేపట్టిన…
కొత్త సంవత్సరంలో నైనా ముఖ్యమంత్రి జీతాలు పెంచాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షులు పైడిరాజు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి మనసు మారి అంగన్వాడీ…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : 21వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సీఐటీయూ…