సంతకాలతో ముఖ్యమంత్రి కనువిప్పు కలగాలి
ప్రజాశక్తి – బాపట్ల అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేపట్టిన కోటి సంతకాలతో ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగాలని అంగన్వాడి యూనియన్ ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్ అన్నారు.…
ప్రజాశక్తి – బాపట్ల అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేపట్టిన కోటి సంతకాలతో ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగాలని అంగన్వాడి యూనియన్ ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్ అన్నారు.…
ప్రజాశక్తి-రామచంద్రపురం(డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ) : జీతాలు పెంచాలంటూ అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32 రోజుకు చేరుకుంది. రామచంద్రపురం కే గంగవరం మండలాలకు…
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్(తిరుపతి) : పట్టణంలోని తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా 32వ రోజు అంగన్వాడి వర్కర్స్ సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి ఎస్మా…
సిపియం జిల్లా ఉపాధ్యక్షులు బి. రామాంజనేయులు ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ఇవ్వాలని రాఘవేంద్ర స్వామిని కోరిన అంగన్వాడీలు ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూల్) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా బెదిరింపులకు…
ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడి డిమాండ్లపై ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణకు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో కాకినాడ…
అండగా యుటిఎఫ్, సీపీఎం, సిఐటియు మద్దతు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడిల సమ్మె 32వ రోజుకీ చేరింది అయినా గుడ్డి ప్రభుత్వానికి కనపడటం లేదు అని మొండిగా…
ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 32 రోజులగా సమ్మె చేస్తున్నప్పటికి సమస్యలు పరిష్కరించకుండా వారిపై ఎస్మా చట్టం అమల్లోకి తీసుకురావడం చాలా…
ప్రజాశక్తి-(తూర్పు గోదావరి జిల్లా) చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీలు సమస్యలుపై చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం…