ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది : మేడా బాబు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందని టిడిపి నాయకులు మేడా బాబు అన్నారు. డిమాండ్ల సాధన కోసం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందని టిడిపి నాయకులు మేడా బాబు అన్నారు. డిమాండ్ల సాధన కోసం…
ప్రజాశక్తి-ఇందుకూరుపేట(నెల్లూరు) : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదో రోజు ఇందుకూరుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ప్రజాశక్తి-అరకువేలీ : అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సందర్భంగా…
ప్రజాశక్తి-ఆదోని: మా సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటమ్ జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో…
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకరరావు ప్రజాశక్తి – కశింకోట : కశింకోటలో అంగన్వాడి కార్యకర్తలు 5 ఐదో రోజు సమ్మె శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా…
ఆత్మకూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు వంటావార్పు సిఐటియు జిల్లాకార్యవర్గ సభ్యులు నాగేంద్ర కుమార్ ప్రజాశక్తి-ఆత్మకూరు : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మెను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి…
మారేడుమిల్లి (అల్లూరి) : తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు కొనసాగిస్తున్న సమ్మె శనివారంతో ఐదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం మారేడుమిల్లి మండలంలోని…
రౌండ్టేబుల్ సమావేశం నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీల సమస్యలను రేపటిలోగా (17వ తేది, ఆదివారం) పరిష్కరించాలని లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కార్మికసంఘాలు హెచ్చరించాయి.…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. నాల్గో రోజు కూడా సమ్మె విచ్ఛిన్న చర్యలను కొనసాగిస్తుంది. సమస్యలను పరిష్కరించకుండా కుట్రలకు పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…