సీఎం దిగి రావాలి.. డిమాండ్లు నెరవేర్చాలి
సీఐటీయూ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్…
సీఐటీయూ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్…
ప్రజాశక్తి-నక్కపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీలు మానవహారం ప్రదర్శించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని ,గ్రాట్యూటీ…
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక…
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ సమస్య పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగిపోవడం కాయమని అంగన్వాడీ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్వాడీ…
సమ్మెలో సృహ తప్పి పడిపోయిన ఐ ఫ్ టీ యు మండల కార్యదశి పద్మా. లత. టీచర్లు ఆరోగ్య శాఖకు తరలించి వైద్యం అందించిన అంగన్వాడీ టీచర్లు….…
ప్రజాశక్తి-ఆదోని : న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకు శాంతియుతంగా చేస్తున్న అంగన్వాడీల ఆక్రోషం కనపడదా అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరన్న…
9వ రోజుకి చేరిన అంగన్వాడీలు సమ్మె ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది.…