దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల
అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.…
అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.…
నంద్యాల : సినీనటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. అల్లు అర్జున్ శనివారం నంద్యాలలో పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్లను చంద్రబాబు నిలుపుదల…
వివిఐపి బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు 9న బ్యాలెట్ను ఉపయోగించుకునే అవకాశం ఇప్పటి వరకు 3.03 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వినియోగం – సిఇఒ ముఖేష్కుమార్ మీనా ప్రజాశక్తి…
తక్షణమే తొలగించాలని ‘ఎక్స్’కు ఇసి ఆదేశం న్యూఢిల్లీ : బిజెపి సాగిస్తున్న విద్వేష ప్రచారంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం(ఇసి)లో కాస్తయినా కదలిక వచ్చింది. ముస్లింపై ప్రజల్లో విద్వేషం…
తెలంగాణ : మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. ఈ నెల 1 వ తేదీన…
వారణాసి : ‘ మోడీ పై పోటీ చేస్తున్నా ‘ అంటూ … హాస్యనటుడు శ్యామ్ రంగీలా కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక…
న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్)…
హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్…