against

  • Home
  • దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల

against

దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల

May 13,2024 | 11:23

అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.…

సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు

May 12,2024 | 12:09

నంద్యాల : సినీనటుడు అల్లు అర్జున్‌ పై కేసు నమోదయింది. అల్లు అర్జున్‌ శనివారం నంద్యాలలో పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.…

సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు

May 10,2024 | 08:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్‌లను చంద్రబాబు నిలుపుదల…

ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై చర్యలు : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

May 8,2024 | 10:36

వివిఐపి బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు 9న బ్యాలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఇప్పటి వరకు 3.03 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగం – సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి…

ముస్లింలపై విద్వేషం రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో బిజెపి వీడియో

May 8,2024 | 10:19

తక్షణమే తొలగించాలని ‘ఎక్స్‌’కు ఇసి ఆదేశం న్యూఢిల్లీ : బిజెపి సాగిస్తున్న విద్వేష ప్రచారంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం(ఇసి)లో కాస్తయినా కదలిక వచ్చింది. ముస్లింపై ప్రజల్లో విద్వేషం…

‘ మోడీ పై పోటీ చేస్తున్నా ‘ : హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా కీలక ప్రకటన

May 2,2024 | 10:18

వారణాసి : ‘ మోడీ పై పోటీ చేస్తున్నా ‘ అంటూ … హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక…

లోక్‌సభ ఎంపిల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు

Mar 30,2024 | 11:37

న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విషయం అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌)…

కెటిఆర్‌ పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు – కేసు నమోదు

Mar 29,2024 | 09:51

హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్‌…