AP Assembly Election

  • Home
  • Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

AP Assembly Election

Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

Apr 26,2024 | 18:31

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…

పోరాట నాయకులకు అవకాశమివ్వండి

Apr 22,2024 | 22:07

సిపిఎం నేతల ఇంటింటి ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలికి గెలిపించాలని కోరుతూ సిపిఎం నేతలు…

1999 ఎన్నికలు – బిజెపితో దోస్తీ – మూడుముక్కలైన టిడిపి

Apr 19,2024 | 03:32

1985, 1989, 1994 ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌.. వామపక్షాలను మిత్రులుగా చేసుకుని కాంగ్రెస్‌తో తలపడ్డారు. ఎన్‌టిఆర్‌ ప్రవచించిన లౌకికవాద విధానాలకు తిలోదకాలిచ్చి 1999 ఎన్నికల్లో చంద్రబాబు బిజెపితో జతకట్టి…

నేటి నుంచి నామినేషన్లు

Apr 18,2024 | 00:40

11 నుంచి 3 గంటల వరకు స్వీకరణ  సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి…

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

సిపిఎం, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

Apr 13,2024 | 07:52

-ఒక పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సిపిఎంాకాంగ్రెస్‌ పార్టీల సీట్ల సర్దుబాటు కుదిరింది.…

పోస్టల్ బ్యాలెట్ పై కసరత్తు

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి-అమరావతి : పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి…

ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం

Apr 1,2024 | 14:25

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది.…

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

Mar 28,2024 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక…