AP Assembly Election

  • Home
  • వైసిపిది తప్పుడు ప్రచారం – టిడిపి అధినేత చంద్రబాబు

AP Assembly Election

వైసిపిది తప్పుడు ప్రచారం – టిడిపి అధినేత చంద్రబాబు

May 12,2024 | 21:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తప్పుడు వీడియోలు, ఆడియోలు, పోస్టులతో వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసిపికి…

పిఠాపురంలో వైసిపి అభ్యర్థి కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు

May 12,2024 | 15:11

ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన…

ఓట్ల పండగకు పయనం

May 11,2024 | 21:38

హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు… టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది. ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న…

‘బాపట్ల’ బాస్‌ ఎవరు?

May 7,2024 | 03:40

 ఎంపి అభ్యర్థి గెలుపును శాసించనున్న పర్చూరు, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాలు ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ప్రధాన…

Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

Apr 26,2024 | 18:31

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…

పోరాట నాయకులకు అవకాశమివ్వండి

Apr 22,2024 | 22:07

సిపిఎం నేతల ఇంటింటి ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలికి గెలిపించాలని కోరుతూ సిపిఎం నేతలు…

1999 ఎన్నికలు – బిజెపితో దోస్తీ – మూడుముక్కలైన టిడిపి

Apr 19,2024 | 03:32

1985, 1989, 1994 ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌.. వామపక్షాలను మిత్రులుగా చేసుకుని కాంగ్రెస్‌తో తలపడ్డారు. ఎన్‌టిఆర్‌ ప్రవచించిన లౌకికవాద విధానాలకు తిలోదకాలిచ్చి 1999 ఎన్నికల్లో చంద్రబాబు బిజెపితో జతకట్టి…

నేటి నుంచి నామినేషన్లు

Apr 18,2024 | 00:40

11 నుంచి 3 గంటల వరకు స్వీకరణ  సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి…

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…