AP Assembly Election

  • Home
  • సిపిఎం, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

AP Assembly Election

సిపిఎం, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

Apr 13,2024 | 07:52

-ఒక పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సిపిఎంాకాంగ్రెస్‌ పార్టీల సీట్ల సర్దుబాటు కుదిరింది.…

పోస్టల్ బ్యాలెట్ పై కసరత్తు

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి-అమరావతి : పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి…

ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం

Apr 1,2024 | 14:25

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది.…

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

Mar 28,2024 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక…

విశాఖపట్నం జిల్లాకు ఎన్నికల పరిశీలకుల నియామకం

Mar 21,2024 | 12:44

ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో…

పట్టుబడ్డ చీరలు 

Mar 21,2024 | 08:57

ప్రజాశక్తి – సోమల : చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రమైన సోమల బస్టాండ్ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల…

వలంటీర్ల విధులపై స్పష్టత కరువు

Mar 20,2024 | 07:34

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గందరగోళం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న వలంటీర్ల విధి, విధానాలపై స్పష్టత…

స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు

Mar 17,2024 | 08:12

వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్‌ సెల్‌ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల…

మే 13న ఎపి అసెంబ్లీ ఎన్నికలు

Mar 17,2024 | 08:09

ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఏప్రిల్‌ 25 నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఏప్రిల్‌ 29 షెడ్యూల్‌ ప్రకటించిన సిఇఓ ముఖేష్‌ కుమార్‌…