ap government

  • Home
  • ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

ap government

ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

May 6,2024 | 20:04

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023…

నేడు నీట్‌ పరీక్ష

May 5,2024 | 00:23

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  వైద్య విద్యా కోర్సులకు సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)కు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా…

మరో ఇద్దరు మృతి..

May 5,2024 | 00:19

ఆగని పింఛను మరణాలు ప్రజాశక్తి – యంత్రాంగం : పింఛను కోసం బ్యాంకులకు వచ్చి, వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం…

పింఛనుకోసం వెళ్తే ప్రాణాలు పోయాయి

May 3,2024 | 08:27

బ్యాంకుల ముందు పడిగాపులు వడగాడ్పులకు ఉక్కిరి బిక్కిరి ప్రజాశక్తి- యంత్రాంగం : శ్రీచిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కార్వేటినగరం మండలం పద్మ సరస్సు గిరిజన కాలనీకి చెందిన…

96.67 శాతం పింఛను పంపిణీ పూర్తి

May 3,2024 | 00:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి రెండు రోజుల్లో 96.67 శాతం పింఛను పంపిణీ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు మొత్తం 63,31,470 మందికి పింఛను అందించామని…

జీతాలు పడ్డాయి

May 2,2024 | 08:18

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎంతో కాలానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల కు ఒకటో తేదీనే వేతనాలు పడ్డాయి. కొన్నేళ్లుగా ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు…

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

Apr 27,2024 | 11:26

మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచన ప్రజాశక్తి-అమరావతి : పింఛన్‌ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను…

ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం పేరిట కేంద్రం మరో మోసం!

Apr 12,2024 | 07:53

విశాఖలో ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే లేఖ రాజధాని ఎక్కడంటూ నేడు ప్రశ్న శ్రీ ఎన్నికల వేళ వంచనా విన్యాసం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :…

వేటు పడిన ఐఎఎస్‌లకు పోస్టింగులు

Apr 9,2024 | 00:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా పనిచేస్తున్నారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన ఐఎఎస్‌ అధికారులకు…