AP Rythu Sangam

  • Home
  • రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేయాలి : ఎపి రైతు సంఘం

AP Rythu Sangam

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేయాలి : ఎపి రైతు సంఘం

May 16,2024 | 21:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లో కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని రైతు…

గ్రామాల్లో భగత్‌సింగ్‌ వర్థంతి : ఎపి రైతు సంఘాలు

Mar 18,2024 | 21:31

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ…

వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

Mar 18,2024 | 21:21

 ఎపి రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ప్రజాశక్తి – కాకినాడ : భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని…

ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

Mar 7,2024 | 15:19

ప్రజాశక్తి-అనకాపల్లి : సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో సీపీఎం నేతలను నిర్భందం చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు…

రైతుల ఆవేదనను ప్రభుత్వం ఆలకించాలి

Mar 4,2024 | 20:07

ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : మంటల్లో దగ్ధమైన…

వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

Feb 27,2024 | 08:18

తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బాధిత రైతుల ధర్నా అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం తాత్సారం : కృష్ణయ్య ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు జిల్లా) :…

బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించండి : వ్యకాస

Feb 26,2024 | 15:25

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : ఓర్వకల్లు మండలంలోని బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న డిమాండ్‌ చేశారు.…

డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి : రైతు సంఘం

Feb 26,2024 | 14:03

ఆదోని (కర్నూలు) : డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా…

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 | 16:53

 కర్నూలులో ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్‌ మోర్చా, రైతు సంఘాలు తలపెట్టిన ఈ నెల…