Chhattisgarh రాజకీయాల్లో సంచలనం – 73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు
ఛత్తీస్గఢ్ : ఎన్నికల వేళ … ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం అనర్హత వేటు…
ఛత్తీస్గఢ్ : ఎన్నికల వేళ … ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం అనర్హత వేటు…
విజయవాడ : ఎన్నికల వేళ … అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు. శనివారం ఉదయం విజయవాడలో టిడిపి నేతలతో నిర్వహించిన వర్క్షాప్లో చంద్రబాబు…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్సిపి (శరద్ పవార్) అభ్యర్థులందరూ ఒకే గుర్తుపై పోటీ చేయనున్నారు. ఎన్సిపిలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ గ్రూపునే ఎన్సిపిగా గుర్తించి,…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపుర తూర్పు (ఎస్టి రిజర్వుడ్) లోక్సభ నియోజకవర్గానికి, అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది.…
రాజేష్ నాయుడును కొనసాగించాలని డిమాండ్ ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసిపి కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా…
హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి…
ఇడుపులపాయలో ప్రకటించనున్న సిఎం జగన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రోజుకో పేరుతో నెలకొన్న గందరగోళానికి వైసిపి అధిష్టానం తెరదించనుంది. ఇప్పటికే…
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వైసిపి సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప జిల్లాకు చెందిన మేడా…