Chhattisgarh

  • Home
  • ED arrest: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి అరెస్ట్‌

Chhattisgarh

ED arrest: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి అరెస్ట్‌

Apr 21,2024 | 13:31

రాయ్‌పూర్  :  రూ. 200 కోట్ల లిక్కర్‌స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌అధికారిని అరెస్ట్‌ చేసింది. మాజీ ఐఎఎస్‌…

ఈ గ్రామం నుంచి ఒక్కరూ ఓటేయ్యలేదు

Apr 20,2024 | 23:50

రాయపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం తొలిదశలో ఎన్నికల్లో భాగంగా బీజాపూర్‌, కుంట, జగదల్‌పూర్‌, దంతేవాడ, సుక్మా, బస్తర్‌ ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క…

Encounter: దండకారణ్యంలో దమనకాండ

Apr 17,2024 | 00:45

పోలీస్‌ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి  మృతుల్లో అగ్రనేత శంకరరావు? దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సంయుక్తంగా…

Rahul Gandhi : గిరిజనుల హక్కులపై దాడి చేస్తోన్న మోడీ ప్రభుత్వం

Apr 13,2024 | 18:49

రాయ్‌పూర్  :    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ…

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారా ? .. ప్రధానిని నిలదీసిన కాంగ్రెస్

Apr 8,2024 | 13:21

న్యూఢిల్లీ :   ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడంలో మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్‌ మండిపడింది.  సోమవారం బస్తర్‌లో ప్రధాని మోడీ ర్యాలీకి నిర్వహిస్తుండటంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

Apr 1,2024 | 20:49

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. సుక్మా…

Encounter: బీజాపూర్‌ జిల్లాలో నెత్తుటి ధార

Mar 28,2024 | 07:30

-పోలీసుల కాల్పుల్లో డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి ప్రజాశక్తి-చింతూరు (అల్లూరి జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని దండకారణ్య అటవీ ప్రాంతం మళ్లీ తుపాకీ…

Chhattisgarh రాజకీయాల్లో సంచలనం – 73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు

Mar 23,2024 | 12:52

ఛత్తీస్‌గఢ్‌ : ఎన్నికల వేళ … ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం అనర్హత వేటు…

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి

Mar 17,2024 | 21:42

ప్రజాశక్తి – చింతూరు, పెదబయలు (అల్లూరి జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అడవుల్లో ఆదివారం ఉదయం తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు,…