CM YS Jagan

  • Home
  • జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ..

CM YS Jagan

జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ..

Apr 27,2024 | 16:03

ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని సిఎం జగన్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్‌కు ఆమె బహిరంగ లేఖ…

విశాఖలోనే సిఎం జగన్‌

Apr 23,2024 | 04:02

 నేడు తిరిగి బస్సు యాత్ర ప్రారంభం ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన బస్సు యాత్రకు విరామమిచ్చి విశాఖలోనే పూర్తిగా…

మండుటెండలోనూ…ఉత్సాహంగా సిఎం జగన్‌ యాత్ర

Apr 20,2024 | 13:09

ప్రజాశక్తి-అనకాపల్లి మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా 19వ రోజు సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి మేము సైతం సిద్ధం బస్సు యాత్ర శనివారంనాడు కొనసాగుతోంది. రోడ్డుకు ఇరువైపులా జనం…

ఆధారాలున్నా అవినాష్‌ను కాపాడుతున్న జగన్‌

Apr 8,2024 | 20:32

 అబద్దాల హామీలతో ప్రజలను మోసగిస్తున్న సిఎం బస్సుయాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు ఉన్నా కడప…

జగన్ అండతోనే అనంతబాబు దమనకాండ 

Apr 8,2024 | 13:43

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాశక్తి-మంగళగిరి : ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే…

ఇంకెందర్ని బలి తీసుకుంటావ్..?

Apr 5,2024 | 11:47

జగన్ పై నారా లోకేష్  ప్రజాశక్తి-మంగళగిరి : అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని జగన్ ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

Mar 7,2024 | 15:19

ప్రజాశక్తి-అనకాపల్లి : సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో సీపీఎం నేతలను నిర్భందం చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు…

జగన్‌ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు 

Mar 7,2024 | 09:38

మాజీ మంత్రి గంటా ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాయమాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ ప్రజలు లేరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…

ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు జగన్‌ మరో నాటకం 

Mar 7,2024 | 09:37

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేసేందుకు ఎన్నికలయ్యాక విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామంటూ…