cpm leaders

  • Home
  • ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

cpm leaders

ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

Jan 12,2024 | 10:47

కొజికోడ్‌ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్‌ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌…

అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

Jan 11,2024 | 15:35

మహబూబాబాద్‌ : అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్‌ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి మహబూబాబాద్‌…

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 | 21:21

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…

సీపీఎం కుటుంబంపై వైసిపికి చెందిన వ్యక్తి దాడి

Dec 28,2023 | 07:08

ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడు సుధీర్ ఇంటిపై, సుధీర్ ఇంట్లో లేని సమయంలో వైసిపి పార్టీకి చెందిన కాకి రాంబాబు ఇంట్లోకి…

చింతపల్లిలో సిపిఎం, ఆదివాసీ నేతల గృహ నిర్భంధం

Dec 21,2023 | 11:09

ప్రజాశక్తి-పాడేరు:- అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లికి గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి.పి. అప్పల నర్శను పోలీసులు గృహ…

అధికారులను అడ్డుకున్న సిపిఎం నాయకులు

Dec 19,2023 | 21:44

ఫొటో : అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టకుండా అడ్డుకున్న సిపిఎం నాయకులు అధికారులను అడ్డుకున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-నెల్లూరు : అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం…

సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 | 09:41

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన…

విజయవాడలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి

Dec 14,2023 | 13:15

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎంబీవీకే…

సిపిఎం, సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…